Download Now Banner

This browser does not support the video element.

నాగిరెడ్డిపేట: పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది.. నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి

Nagareddipet, Kamareddy | Sep 13, 2025
నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో శనివారం వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. టైర్లలో, కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నిల్వ ఉంచిన నీటిని వైద్య సిబ్బంది పారబోసారు. ఇవాళ వర్షాలకు గుంతల వద్ద నీరు నిల్వ ఉండడంతో వాటిలో దోమ లార్వా వృద్ధి చెందకుండా ఉండడానికి థీమో ఫాస్ స్ప్రే చేశారు. నీరు నిలువ ఉండడం వలన వ్యాధులు సోకుతాయని, నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం లో ఉండాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us