Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో సీఐపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ డిఎస్పీ భార్గవికి ఫిర్యాదు..

Yemmiganur, Kurnool | Sep 3, 2025
ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 31వ తారీఖు న జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు వినాయక నిర్వాహకుల పై బూటు కాళ్లతో తన్ని దౌర్జన్యం చేయడం అతి హేయమైన చర్యని సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఈరోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు నిరసన తెలుపుతూ దాదాపు రెండు వందల మంది హిందూ కార్యకర్తలు సోమప్ప సర్కిల్ నుండి డిఎస్పి ఆఫీస్ వెళ్లి డి.ఎస్.పి భార్గవి కి వినతిపత్రం అందజేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us