Download Now Banner

This browser does not support the video element.

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బిజెపి శ్రేణులు

Hanumakonda, Warangal Urban | Sep 6, 2025
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజలకు దీపావళి కానుకగా *Next Generation GST Reforms* ను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us