Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: రాష్ట్రంలోనిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో ఆవేదన సదస్సు జయప్రదం చేయాలి:AIYFరాష్ట్ర అధ్యక్షులు యుగంధర్

Srikakulam, Srikakulam | Sep 11, 2025
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17వ తేదీన విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న క్రాంతి భవన్ వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us