Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ లో నడుస్తున్న రైలు ఎక్కబోయి రైలు కిందపడి ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి

Rajendranagar, Rangareddy | Sep 6, 2025
నడుస్తున్న రైలు ఎక్కబోయి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ప్లాట్ఫామ్ నంబర్ 2లో గుర్తు తెలియని వ్యక్తి MMTS రైలు ఎక్కబోయి కాలు జారి రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల, మొండెం, చేయి మూడు భాగాలు విడివిడిగా పడ్డాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us