Download Now Banner

This browser does not support the video element.

ధర్మసాగర్: ధర్మసాగర్ లో ఎరువుల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Dharmasagar, Warangal Urban | Aug 14, 2025
ఎరువుల గోదాంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు దర్మసాగర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఎరువుల గోదాంను తనిఖీ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us