Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: గిరిజన గ్రామాల్లో తప్పని డోలీ మోతలు, అనారోగ్యానికి గురైన మూసాయివలస మహిళను అతి కష్టంపై వైద్యానికి తరలింపు #localissue

Vizianagaram, Vizianagaram | Sep 10, 2025
విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి మండలం గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడంతో రోగులను డోలిమోతతో ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఉన్న మూసాయవలసకు చెందిన ఓ మహిళ బుధవారం అనారోగ్యం బారిన పడగా...ఆసుపత్రికి తరలించేందుకు డోలిమోతతో నారాసింహునిపేట రోడ్డుకు తీసుకుని వచ్చి టాటా మ్యాక్సీ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు వేయాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us