Download Now Banner

This browser does not support the video element.

తాంసీ: మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి

Tamsi, Adilabad | Oct 11, 2024
తాంసి మండల కేంద్రంలోని పిఎసిఎస్ సహకార సంఘంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోయా పంటను పరిశీలించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మండల నాయకులు, తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us