Download Now Banner

This browser does not support the video element.

ఉరవకొండ: ఉరవకొండ : గ్రామాల్లో అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన పెంచాలి

Uravakonda, Anantapur | Sep 3, 2025
గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులు పట్ల అవగాహన పెంచాలి అని వైద్యాధికారిని డాక్టర్ ఉష పేర్కొన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో మెడికల్ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారిణి ఉష సి హెచ్ ఓ జయలు గ్రామ సర్పంచ్ రంగారెడ్డి లతో కలిసి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు లత సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులు గురించి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని కావున దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో కరపత్రాలతో అవగాహన పెంచాలని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us