Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: సీఎంఆర్ ధాన్యాన్ని నిర్ణీత సమయంలోగా డెలివరీ చేయాలి:రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మిల్లర్లను

Hanwada, Mahbubnagar | Aug 21, 2025
2024-25 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా డెలివరీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మిల్లర్లను ఆదేశించారు. గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని అన్నారు. వర్షాకాలం 2024-25 గడువును కేంద్రం సెప్టెంబరు 12 వరకు పొడిగించిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us