Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: రాజాం పట్టణంలోని ఆంధ్రా-ఒడిస్సా ప్రధాన రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్, రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు

Vizianagaram, Vizianagaram | Aug 31, 2025
విజయనగరం జిల్లా రాజాంలో బొబ్బిలి జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏఎంసీ ఛైర్ పర్సన్ గా గురవాన పార్వతి ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీగా వాహనాలు తరలివచ్చాయి. ఆంధ్రా-ఒడిశా ప్రధాని రహదారిపై నిలిచిన వాహనాలతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను ఎంతగా నియంత్రించినా ఫలితం లేకుండా పోయింది. సుమారు రెండు గంటల పాటు భారీగా వాహనాలు స్తంభించినట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us