Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులపై సస్పెండ్ వేటు

Nizamabad South, Nizamabad | Aug 25, 2025
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసి, హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కృష్ణ మోహన్ అధ్యక్షతన సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరువర్గాల వాదనలు విని జూడా సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్లు సమర్పించే నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us