Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: భూభారతి ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్ తేజస్

Suryapet, Suryapet | Sep 3, 2025
భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవిన్యూ సదస్సు లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజల చెంతకు వెళ్లేలా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్డీఓ లతో, తహసీల్దార్లతో భూ భారతి, ప్రజవాణి ఆర్జీలు, ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక సరఫరా, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ పై సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us