Download Now Banner

This browser does not support the video element.

కావలి: దగదర్తి: రైతులకు కన్నీరు మిగిల్చిన వర్షం

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
దగదర్తి మండలం వెలుపోడు గ్రామంలో వర్షం కురవడంతో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా వర్షం రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు. దాదాపుగా మూడు ఎకరాల్లో వరి పూర్తిగా పడిపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us