Install App
srijan123
This browser does not support the video element.
పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణేష్ శోభాయాత్ర, ఆకట్టుకున్న డోలు వాయిద్యా కళాకారులు
Patancheru, Sangareddy | Sep 2, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మంగళవారం రాత్రి ఘనంగా శోభయాత్ర గ్రామస్తులు నిర్వహించారు. గణనాధునికి ఏడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చారు. శోభయాత్రలో డోలు వాయిద్య కళాకారులు ఆకట్టుకున్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!