Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: కురవి మండలం నల్లల్ల గ్రామంలో చేపల వేటకు వెళ్లి కుంటలో పడి యువకుడు మృతి..

Mahabubabad, Mahabubabad | Sep 8, 2025
మహబూబాబాద్ జిల్లా కురవి వాసి భూతం వెంకన్న నల్లేల్ల గ్రామ శివారులోని గణేశ్ కుంటలో మునిగి మృతి చెందాడని స్థానికులు సోమవారం సాయంత్రం 4:00 లకు తెలిపారు..ఆదివారం తన మిత్రుడితో చేపల వేటకు వెళ్లాడని, నీటిలో మునిగి ఎంతకూ బయటికి రాకపోవడంతో భయానికి గురైన అతడి మిత్రుడు సాయంత్రం ఇంటికి చేరుకొని ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మద్యం తాగి పడుకున్నాడన్నారు. ఉదయం అతడిని నిలదీయగా ఆ నీటి కుంటలోనే మునిగిపోయాడని చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు.. దింతో పోలీసులు కుంట లో గలింపు చర్యలు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us