Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మియాపూర్ జంక్షన్ హెచ్డిఎఫ్సి వద్ద రోడ్డుపై నిలిచిన నీరు

Rajendranagar, Rangareddy | Aug 27, 2025
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మియాపూర్ జంక్షన్ HDFC వద్ద వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. వాహనాల రాకపోకులకు ఇబ్బందిగా మారింది. హైడ్రా టీమ్ సహాయంతో హెచ్ఎఫ్ సీ వద్ద నిలిచిన నీరు క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us