Download Now Banner

This browser does not support the video element.

కమ్మపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Warangal, Warangal Rural | Feb 8, 2025
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గుప్తనిధుల కోసం కొంతమంది ముఠా సభ్యులు తవ్వకాలు జరపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని గ్రామస్తులు పరిశీలించారు ఒక జెసిపి తో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us