Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: జిల్లాలో గోపాలపురం మండలం సాగిపాడు వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి, ఇద్దరికీ గాయాలు :దర్యాప్తు చేపట్టిన పోలీసులు

India | Aug 24, 2025
జిల్లాలోని గోపాలపురం మండలం సాగిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో కొవ్వూరు మండలానికి చెందిన నరేష్ సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి సంఘటన స్థలానికి గోపాలపురం పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us