Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా మావల లోని కొమురం భీం కాలనీ ఆదివాసీలు గంజార బోడగ (జాగే మాతరి)ను ఘనంగా జరుపుకున్నారు

Adilabad Urban, Adilabad | Aug 23, 2025
ఆదివాసీల పండగలు చాలా ప్రత్యేకత ఉంటాయి. శ్రావణ మాసం ముగింపులో గంజార బోడగ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమురం భీం కాలనీలో శనివారం గంజార బోడగ (జాగే మాతరి)ను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. పొలాల పండగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టిన మోదుగ మొక్కలను గ్రామ శివారులో అడవిలో పడేసి, తమ వెంట తెచ్చుకున్న సుద్దలతో అక్కడే ఆదివాసీలు అందరూ సహపంక్తి భోజనం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us