Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మణుగూరు ప్రజా భవన్ ముట్టడించిన అంగన్వాడీ సిబ్బంది

Manuguru, Bhadrari Kothagudem | Jul 15, 2024
తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి సిబ్బంది మణుగూరు ప్రజా భవన ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యేకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us