Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 31 మంది లబ్ధిదారులకు అందజేసిన MLA

Manuguru, Bhadrari Kothagudem | Sep 4, 2025
మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం 31 మంది లబ్ధిదారులకు 14 లక్షల 80000 విలువ గలిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.. అనంతరం మండలంలో పలు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు ..అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు వడ్డించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us