సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని శనివారం శ్రావణ అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు రావడంతో ఆలయం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.