Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: హైదరాబాద్కు చేరుకున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు

Nizamabad South, Nizamabad | Sep 1, 2025
15 రోజుల పాటు అమెరికాకు వెళ్లిన NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన ముగించుకుని సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. మెరుపు పనులు ముగించుకుని సోమవారం హైదరాబాద్కు ఆమె చేరుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us