Install App
akula.karunakar
This browser does not support the video element.
పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో దోమలు రాకుండా స్ప్రే చేయించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య
Peddapalle, Peddapalle | Aug 31, 2025
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో గత నెల రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమలు చేరి దోమల వలన ప్రజలకు వ్యాధులు వస్తాయనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో స్ప్రే చేయించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!