Download Now Banner

This browser does not support the video element.

కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో భారీగా గణేష్ నిమజ్జన వేడుకలు, భారీగా తరలివచ్చిన ప్రజలు

Kondapi, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు భారీగా కనిపించారు. విగ్రహాలను సాయంత్రం 6 గంటల వరకు సముద్రంలో నిమజ్జనం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. సముద్రం లోపలికి మరింత లోతుగా వెళ్లకుండా మెరైన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us