Download Now Banner

This browser does not support the video element.

కలెక్టర్ కార్యాలయం నుండి హైదరాబాద్ కు తరలిన జిపిఓలు జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ పాలన అధికారులు

Hanumakonda, Warangal Urban | Sep 5, 2025
హనుమకొండ: హనుమకొండ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ పాలన అధికారులు( జిపిఓలు) నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకునేందుకు శుక్రవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. హైదరాబాద్ లో నియామక పత్రాలను స్వీకరించేందుకు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం నుండి జిపిఓల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి 110 మంది జిపిఓ లు మూడు బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us