Download Now Banner

This browser does not support the video element.

రాయికోడ్: 4.5 కిలోమీటర్ల రహదారి బ్రిడ్జి పనులకు 6 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Raikode, Sangareddy | Aug 24, 2025
అందోల్ నియోజక వర్గం లోని రాయికోడ్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామం ను ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు.సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అనుకోని ఉన్న గ్రామాలను అనుసంధానం చేస్తూ హాస్నాబాద్ నుండి ఇందూరు, కర్చల్ గ్రామాల మీదుగా 6 కోట్ల రూపాయలతో 4.5 కిలోమీటర్ల మేరా నిర్మిస్తున్న రోడ్డు , బ్రిడ్జి పనులను పరిశీలించారు . వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలతో ముఖాముఖీ గా మాట్లాడారు . పేరుపేరునా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలును తెలుసుకున్నారు .
Read More News
T & CPrivacy PolicyContact Us