Download Now Banner

This browser does not support the video element.

కడప: 10న జరిగే సెమినార్ జయప్రదం చేయండి: ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు

Kadapa, YSR | Sep 7, 2025
పెన్షనర్స్ జిల్లా కార్యాలయం నందు సెమినార్ కరపత్రాలు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజా సంఘాల ఐక్యవేదిక సేవ్ పబ్లిక్ సెక్టార్ ఆధ్వర్యంలో 10న UTF భవన్ నందు సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు - ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా ప్రజారోగ్యం రంగాలపై ప్రభావం అనే అంశం మీద సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ సెమినార్ ప్రధానవక్త R శివదాసన్ ఎంపీ రాజ్యసభ ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాలపై విద్యాప్రజారోగ్యాలపై వ్యవహరిస్తున్న తీరును వివరిస్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us