Download Now Banner

This browser does not support the video element.

కావలి: ప్రత్యేక గ్రీవెన్స్ డే సద్వినియోగం చేసుకోండి: కావలి ఆర్డీఓ వంశీ కృష్ణ...

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
భూ వివాదాలు ఎదుర్కొంటున్న షెడ్యుల్డ్ తెగలకు చెందిన వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించుటకు శనివారం కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు స్పెషల్ గ్రీవేన్సుడే నిర్వహిస్తామని ఆర్డిఓ వంశీకృష్ణ శుక్రవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఓ ప్రకటన తెలిపారు. కావలి డివిజన్ పరిధిలోని ప్రత్యేక షెడ్యుల్డ్ తెగలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us