Download Now Banner

This browser does not support the video element.

తాడేపల్లిగూడెం: కస్పా పెంటపాడులో 2కోట్ల రూపాయల నిధులతో త్రాగునీరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Tadepalligudem, West Godavari | Sep 6, 2025
తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ 2 కోట్ల రూపాయల నిధులతో మాంజిపాడు 64 లక్షల రూపాయలతో త్రాగునీరు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌంజిపాడు గ్రామంలో ఓ హెచ్ ఎస్ ఆర్, వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కొరకు జల జీవన్ మిషన్ లో భాగంగా త్రాగునీరు అభివృద్ధి కొరకు 64 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించే నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us