Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నం: శ్రీకాకుళం గ్రామం వద్ద కృష్ణా నదిలో భారీ వరద నీరు

Machilipatnam, Krishna | Aug 20, 2025
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం వద్ద కృష్ణా నదిలో బుధవారం భారీ వరద నీరు ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్ నుండి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. పశువుల కాపరులు, పడవల యజమానులకు సూచనలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us