Download Now Banner

This browser does not support the video element.

మునుగోడు: శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున కీలక ప్రకటన చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Munugode, Nalgonda | Aug 30, 2025
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడమే లక్ష్యమని, ఈ సమయంలో అసెంబ్లీలో కాకుండా ప్రజల మధ్య ఉండడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈరోజుతో సభకు హాజరు కావడం ముగిసిందని, రేపటినుండి తాను శాసనసభ సమావేశాలకు రానని స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us