Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు మండలం తుక్కులూరు లో అభివృద్ధి పేరుతో స్మశానం లో మట్టి రోడ్లపై తరలింపు ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

Nuzvid, Eluru | Aug 23, 2025
ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో జాతీయ రహదారి నుండి క్వారీ రోడ్డుకి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్లు అభివృద్ధి పేరుతో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, మండల డెవలప్మెంట్ అధికారులకు తెలియకుండా ఎవరో ఓ వ్యక్తి తుక్కులూరు హిందూ స్మశానక వాటిక నుండి మట్టి అభివృద్ధి కార్యక్రమాలకు గుంతలకు తరలించడంతో స్థానిక ప్రజలు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకు తెలియపరిస్తే ఓ వ్యక్తి తుక్కులూరు హిందూ స్మశాన వాటికలో ఉన్న రద్దు మట్టిని రాళ్లను మృతి చెంది ఖననం చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే
Read More News
T & CPrivacy PolicyContact Us