Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: గుంటూరు నగరంలో వర్షపు నీటిలో గుర్తు తెలియని మృద్దేహం

Guntur, Guntur | Sep 13, 2025
మానవత్వం మంట కలుస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యం. జోరు వానలో నిర్జీవంగా మిగిలిన ఈ మృతదేహమే దానికి సాక్ష్యం. గుంటూరు అరండల్ పేట 1వ లైనులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షంలో తడిసి ముద్దైంది. అటుగా వెళ్ళే వారు చూస్తూ వెళ్ళారే తప్పా పట్టించుకున పాపాన పోలేదు. పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us