రైతులు పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకుంటే నేల భౌతిక స్థితి మెరుగుపడి గుల్లగా మారుతుందని నిజాంపేట్ మండల వ్యవసాయ అధికారి రాజీనారాయణ్ అన్నారు బుధవారం నాడు మరి నిజాంపేట్ మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం నందు వచ్చినట్టే ఎరువుల పంపిణీ ప్రారంభించారు 60% సబ్సిడీపై నిజాంపేట్ మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం డిసిఎంఎస్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు