Download Now Banner

This browser does not support the video element.

చింతలపాలెం: గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన యాప్లను, లింకులను క్లిక్ చెయ్యొద్దు:దొండపాడులో ఎస్సై సైదిరెడ్డి

Chinthalapalem, Suryapet | Jun 13, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతలపాలెం SI సందీప్ రెడ్డి అన్నారు. ఈరోజు చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో సైబర్ నేరాలపైన, అన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఎటిఎం ఫిన్‌ నంబర్‌, సివివి నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పరాదని ఎస్సై తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us