Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: న్యాయం చేయాలంటూ మృతురాలి లక్ష్మీ ప్రసన్న బంధువులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ముందు బయటాయింపు పరిస్థితి ఉద్రిక్తత

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 25, 2025
అశ్వారావుపేట మండల కేంద్రంలో వివాహేత అనుమానాస్పదంగా శనివారం మృతి చెందింది.. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు..
Read More News
T & CPrivacy PolicyContact Us