Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: నస్పూర్ లో ఫ్లెక్సీ విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు

Mancherial, Mancherial | Sep 10, 2025
నస్పూర్ పట్టణంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లెక్సీల విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పోలీస్ స్టేషన్ సమీపంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు కాటం రాజుపై దాడి జరిగింది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us