Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

Chennur, Mancherial | Aug 25, 2025
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మందమర్రి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ 2009లో శంకుస్థాపన చేసిన లెదర్ పార్క్ ఇప్పటివరకు కూడా పూర్తి చేయక పోవడంతో ఎలాంటి అభివృద్ధి లేక ఆ స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి లెదర్ పార్క్ ని తొందరగా నిర్మాణం పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us