Download Now Banner

This browser does not support the video element.

పెందుర్తి: మూడు రోజులు పాటు జరిగిన సేనతో సేనాని లో పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నారుMLAపంచకర్ల రమేష్ బాబు

Pendurthi, Visakhapatnam | Aug 30, 2025
విశాఖ నగరంలో మూడు రోజులు సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొని తిరిగి శనివారం బేగంపేటకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరమహిళలను జనసైనికులను ఉత్తేజపరిచారు మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమయానికి స్వయంగా పవన్ కళ్యాణ్ మండల స్థాయి నుండి పార్టీ బలపెతకు నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us