Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: సిపిఎం పార్టీ శ్రేణులతోకలిసి ములకలపల్లి మండలంలోని ముకమామిడి,పలు గ్రామాలు సందర్శించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 27, 2025
ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బుధవారం ములకలపల్లి మండలంలో ని ముఖమామిడి ప్రాజెక్ట్ తో పాటు పలు గ్రామాలను పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యర్రప్పగుంపు గ్రామ చివరి నుంచి మూకమామిడి గ్రామానికి బీటి రోడ్డు వెంటనే నిర్మించాని,మూక మామిడి ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతనని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇచ్చిన హామీ ని వెంటనే నిలబెట్టుకోవాలి అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us