Download Now Banner

This browser does not support the video element.

దర్శి: వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో బియ్యాన్ని పగటిపూట సరఫరా చేయాలని హెచ్ఎం సుబ్బారెడ్డి విజ్ఞప్తి

Darsi, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సరుకులు అర్ధరాత్రి సరపరా చేస్తున్నందున నాణ్యత పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి వాపోయారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సరఫరా చేసే బియ్యం రాగి పిండి బెల్లం లాంటి సరుకులు అర్ధరాత్రి పూట సరఫరా చేయకుండా పగటిపూట సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us