Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: భీంగల్ లోని మైనార్టీ పాఠశాలలో కాళోజీ జయంతి వేడుకలు

Balkonda, Nizamabad | Sep 9, 2025
భీమల్ తెలంగాణ మైనారిటీ స్కూల్లో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ కవిత్వం తెలుగు భాష సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిందని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు సుమలత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us