Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: TS జింకో కార్మికుల కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ

Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
కొత్తగూడెం,భద్రాద్రి,యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్స్ (కేటీపీఎస్‌, బీటీపీఎస్‌, వైటీపీఎస్‌) కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఖమ్మం డీసీఓ గంగాధర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,003 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో కేటీపీఎస్ నుంచి 2,106 మంది, బీటీపీఎస్ నుంచి 501 మంది, వైటీపీఎస్ నుంచి 396 మంది కార్మికులు ఉన్నారు.నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us