Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 21వ తేదీన వచ్చే సూర్యగ్రహణం భారతదేశం పై ఎటువంటి ప్రభావం ఉండదు. మహానంది దేవస్థానం అవధాని: రవిశంకర్

Srisailam, Nandyal | Sep 6, 2025
సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఉందన్న ప్రచారంపై మహానంది వేద పండితుడు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని స్పందించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వచ్చే సూర్యగ్రహణం భారతదేశంలో ఎటువంటి ప్రభావం ఉండకూడదని ఇది ప్రజలందరూ గమనించాలని అవధానం రవిశంకర్ తెలియజేశారు. సెప్టెంబర్ 7న వచ్చే చంద్రగ్రహణమే మనకు వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకూడదని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us