Download Now Banner

This browser does not support the video element.

జాతీయ లోక్ అదాలత్ లో ఏడు వేలకు పైగా కేసుల పరిష్కారం,25 బెంచీలతో నిర్వహణ: జిల్లా న్యాయమూర్తి భారతి వెల్లడి

Ongole Urban, Prakasam | Sep 13, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో వివిధ కేటగిరీలకు చెందిన 7వేల కేసులకు పైగా పరిష్కరించినట్లు జిల్లా న్యాయమూర్తి భారతి చెప్పారు.అలాగే మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లోనూ,కొన్ని రకాలైన ఇతర కేసులలో రాజీ విధానంలో 2 కోట్ల రూపాయలు విలువైన చెల్లింపులు చేశామన్నారు.లోక్ అదాలత్ నిర్వహణకు 25 బెంచీలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.సహకరించిన అన్ని శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us