Download Now Banner

This browser does not support the video element.

నారాయణపూర్: మండల కేంద్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛందంగా షాపులను బంద్‌ చేసిన వర్తక వ్యాపారులు

Narayanapur, Yadadri | Aug 22, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాలలో మార్వాడీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, శుక్రవారం మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను బందు చేశారు. ఈ సందర్భంగా పలువురు వర్తక వ్యాపారులు మాట్లాడుతూ... మార్వాడీలు నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బచావో.. మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తమ పుట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us