Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: జిల్లాలో గిరిజనుల జీవనోపాధికి మేకల పెంపకంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్న ముగ్గురు పశు వైద్యాధికారులు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 21, 2025
భద్రాద్రి జిల్లాలో గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ముగ్గురు పశువైద్యాధికారులు ఉత్తరప్రదేశ్ లోని మధురలో మేకల పెంపకం పాల ఉత్పత్తుల తయారీపై ప్రత్యక్ష శిక్షణ పొందుతున్నారు.. గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ పార్టీలు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాగా గుర్తించబడిన భద్రాద్రి జిల్లాలో గిరిజనల అభివృద్ధికి ఎంతగానో బోధపడుతుందని తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us