Download Now Banner

This browser does not support the video element.

యాదాలంకపల్లిలో పలువురు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేసిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

Puttaparthi, Sri Sathyasai | Oct 1, 2025
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి, మారాల, కృష్ణాపురం, పాముదుర్తి గ్రామాల్లో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా యాదాలంకపల్లిలో పలువురు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారులకు ఇంటి వద్దకే చేర్చాలని సచివాలయ కార్యదర్శి విశ్వనాథకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సేవింగ్స్, జీఎస్టీ తగ్గుదల గూర్చి వివరించారు. హంద్రీనీవా ద్వార ప్రతి చెరువు నింపుతామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us